NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు
    తదుపరి వార్తా కథనం
    జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు
    జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు

    జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు

    వ్రాసిన వారు Stalin
    Jul 10, 2023
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

    ఉదయం 5.38 గంటలకు భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. అయితే ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు.

    భూకంప కేంద్రం దోడా ప్రాంతంలో 10కి.మీలోతులో కేంద్రీకృతమైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.

    ఈ సంవత్సరం జూన్ నుంచి దోడా దాదాపు 12సార్లు భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.

    జూన్ 13న దోడాలో అత్యధికంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి.

    ఇదిలా ఉండగా, సోమవారం ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు 93 కి.మీ దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చేసిన ట్వీట్

    Earthquake of Magnitude:4.9, Occurred on 10-07-2023, 05:38:54 IST, Lat: 33.15 & Long: 75.68, Depth: 10 Km ,Region: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/HwCuZM1na9@KirenRijiju @Ravi_MoES @moesgoi @Dr_Mishra1966 pic.twitter.com/qSuzNZ8WDD

    — National Center for Seismology (@NCS_Earthquake) July 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    జమ్ముకశ్మీర్
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు సిరియా
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు సిరియా
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు ప్రకటన
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ ప్రపంచం

    జమ్ముకశ్మీర్

    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు కాంగ్రెస్
    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ రాహుల్ గాంధీ
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ రాహుల్ గాంధీ
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు  మణిపూర్
    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం  కెనడా
    కడుపు నొప్పా? అయితే ఈ వంటింటి చిట్కాలతో తగ్గించుకోండి వంటగది
    భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి ఫేస్ బుక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025