NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు 
    మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే

    Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    08:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికవుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీపై కఠిన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన విభజించి పాలించు విధానంపై విమర్శలు చేశారు.

    బాలాసాహెబ్ ఠాక్రే తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది లేదని చెబుతారని గుర్తుచేశారు.

    అయితే, ఉద్ధవ్ ఠాక్రే స్వార్థం కోసం మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి పదవిని సురక్షితం చేసుకోవడం కోసం బీజేపీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

    వివరాలు 

    ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు అవసరం

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరగనున్నాయి.

    నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు అవసరం.

    2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

    మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), మన్సే, ఆర్‌పీఐ సహా 8 పార్టీలుండగా, మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)తో పాటు పలు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే
    మహారాష్ట్ర

    తాజా

    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    మహారాష్ట్ర

    UPS: యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. పండగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు  భారతదేశం
    Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు  భారతదేశం
    Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం అత్యాచారం
    Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025