ఏక్నాథ్ షిండే: వార్తలు
Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్నాథ్ షిండే కన్ను!
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్లో ప్రభుత్వం ఏర్పాటు పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Eknath Shinde-Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ను లక్ష్యంగా.. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకై మరికొన్ని గంటలే ఉంది .
Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు.
Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు ఏక్నాథ్ షిండే
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.
Eknath Shinde: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, రాష్ట్రపు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ రోజు (మంగళవారం) తన పదవికి రాజీనామా చేశారు.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్నాథ్ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.
Maharastra : 12వ తరగతి ఉత్తీర్ణులకు రూ.6,000, గ్రాడ్యుయేట్ యువతకు రూ.10,000.. ఏక్నాథ్ షిండే ప్రకటన
రాష్ట్రంలోని యువతకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు అందజేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం ప్రకటించారు.
Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. షిండే బృందానికి ఉపశమనం
ఇటీవలి లోక్సభ ఎన్నికలలో మహా వికాస్ అఘాడి (MVA) కూటమి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, మహారాష్ట్ర ద్వైవార్షిక శాసన మండలి ఎన్నికల ఫలితాలు మరోసారి ఆశించిన ఫళితాలు రాబట్టలేదు.
Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం
మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే
మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది.
Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.
Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్నాథ్
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్ మంతనాలు.. అజిత్ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు
మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అజిత్ పవార్తో పాటు మరో 8మంది రెబల్స్పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ
అజిత్ పవార్ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.
మహారాష్ట్ర: ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.
వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం
వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కి అటల్ బిహారీ వాజ్పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.
ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.
మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత
నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.
ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్షెడ్పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
అజిత్ పవార్ మళ్లీ ఎన్సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?
మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర: సంజయ్ రౌత్పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం
శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.