NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే 
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే 
    ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే

    Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 08, 2024
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

    ఈ విషయంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఓడినప్పుడు ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాల అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.

    మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మెజారిటీని ప్రతిపక్షాలు స్వీకరించాలని ఆయన సూచించారు.

    గత రెండు సంవత్సరాల కాలంలో మహాయుతి కూటమి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

    ఈ విజయం వాటి ఫలితమే అని చెప్పారు.

    Details

    ప్రతిపక్షాలపై మండిపడ్డ షిండే

    ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ, వాయనాడ్ లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రతిపక్షాలు గెలిచినప్పటికీ, అప్పుడప్పుడు ఈవీఎంలపై ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేయలేదని షిండే గుర్తు చేశారు.

    షిండే 2024 లోక్‌సభ ఎన్నికలలో తన కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చినా, మహా వికాస్ అఘాడీ కూటమికి 43.71 శాతం ఓట్లు వచ్చినప్పుడు, 0.16 శాతం ఓట్ల తేడాతో తమ కూటమి 17 స్థానాల్లో మాత్రమే గెలిచిందని తెలిపారు.

    అప్పుడు ఈవీఎంలపై ఎందుకు విమర్శలు చేయలేదు?" అని ఆయన ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే
    మహారాష్ట్ర

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    మహారాష్ట్ర

    Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీజేపీ పవన్ కళ్యాణ్
    Supreme Court: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్‌కు 'సుప్రీం' నుంచి ఎదురుదెబ్బ అజిత్ పవార్
    Maharashtra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి  భారతదేశం
    'Whistleblower':'రూ.53 కోట్లు ఇస్తే ఈవీఎంహ్యాక్ చేస్తా'.. మహారాష్ట్ర ఎన్నికల వేళ కలకలం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025