NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 01, 2023
    03:07 pm
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
    బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

    బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లీలా పవిత్ర ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె విధులు ముగించుకుని మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ఆమె కోసం వేచి చూస్తున్న దినకర్ బాణాల(28) పవిత్రపై దాదాపు 15సార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    2/2

    ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం, పెళ్లికి ఒప్పుకోని పెద్దలు

    లీలా పవిత్ర, దినకర్ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పటికీ కుల విభేదాల కారణంగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత లీలా పవిత్ర దినకర్‌ను దూరంగా ఉంచింది. అలాగే దినకర్ పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన దినకర్ కత్తితో కార్యాలయం వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. జీవన్ బీమానగర్ పోలీసులు దినకర్‌పై హత్య కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బెంగళూరు
    కర్ణాటక
    ఆంధ్రప్రదేశ్

    బెంగళూరు

    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో ఆటో మొబైల్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు ట్విట్టర్
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    కర్ణాటక

    పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య భారతదేశం
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ బసవరాజ్ బొమ్మై
    అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం ప్రధాన మంత్రి
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు విశాఖపట్టణం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో
    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ప్రభుత్వం
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023