NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు
    తదుపరి వార్తా కథనం
    TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు
    తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు

    TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

    రూ. వెయ్యి ఆలస్య రుసుంతో జనవరి 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు తమ ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

    ఇది చివరి అవకాశం కావడంతో ఫీజు చెల్లించని విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించని విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వమని చెప్పారు.

    2024లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో 80 శాతం మార్కులు సాధారణ పరీక్షలలో రాయనున్నారు.

    Details

    ప్రాక్టికల్ లో 20శాతం మార్కులు

    20 శాతం మార్కులు ప్రాక్టికల్ పరీక్షలలో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. 2025 నుండి ఈ పరీక్షలు 100 మార్కులకు మారనుంది.

    2025 పదో తరగతి పరీక్షల షెడ్యూల్

    మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష

    మార్చి 22: సెకెండ్ లాంగ్వేజ్

    మార్చి 24: ఇంగ్లీష్

    మార్చి 26: మ్యాథ్స్ మార్చి

    28: ఫిజికల్ సైన్స్ మార్చి

    29: బయోలాజికల్ సైన్స్

    ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ
    Constables Suicide: మెదక్ జిల్లాలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య మెదక్
    Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు ఇండియా
    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క కాంగ్రెస్

    ఇండియా

    Year Ender 2024: కాలంతో పోరాడి, విజయపథంలో నిలిచిన మహిళలు వీరే! సంవత్సరం ముగింపు 2024
    Hydropower Dam: చైనాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు.. భారత్ సరిహద్దు వద్ద 'వాటర్ బాంబ్' హెచ్చరిక ప్రపంచం
    Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు! తెలంగాణ
    111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025