NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని
    జూన్ 9న ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణి

    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 06, 2023
    07:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

    ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు ఫ్రీగా పంపిణీ చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందును పంపిణీ చేయనున్నారు.

    జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందును బత్తిని బ్రదర్స్ పంపిణీ చేయనున్నారని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

    గురువారం మృగశిర కార్తె సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాదాన్ని బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.

    aas

    ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు

    కరోనా వ్యాప్తితో గడిచిన మూడేళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణి చేయలేదన్న మంత్రి, మళ్లీ ఈ సంవత్సరం నుంచే చేప మందును పంపిణీ చేస్తున్నామన్నారు.

    ఈ మందు తీసుకునేందుకు తెలంగాణతో పాటు ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా జనం వస్తారని మంత్రి వివరించారు.

    ఇందుకోసం 250 మంది బత్తిని కుటుంబీకులు, వాలంటీర్‌లు నిరంతరం పని చేస్తున్నారని చెప్పిన మంత్రి , చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా కార్తీ కౌంటర్లు పెంచామన్నారు.

    ఈ మేరకు గోషామహల్ నియోజకవర్గ ప్రజలు సహకరించాలని మంత్రి అభ్యర్థించారు. టీఎస్ ఆర్టీసీ, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Women Powerful Leaders: 97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల  హురున్ ఇండియా
    Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు  తెలంగాణ
    America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం డొనాల్డ్ ట్రంప్
    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం

    తెలంగాణ

    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ అమెరికా
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది ప్రభుత్వం
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  ఆంధ్రప్రదేశ్

    హైదరాబాద్

    Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో  మెట్రో స్టేషన్
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  టీఎస్ఆర్టీసీ
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు తెలంగాణ
    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025