NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fishermen Boat: రాయ్‌ఘడ్ తీరంలో జాల‌ర్ల బోటుకు అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ 18 మంది   
    తదుపరి వార్తా కథనం
    Fishermen Boat: రాయ్‌ఘడ్ తీరంలో జాల‌ర్ల బోటుకు అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ 18 మంది   
    రాయ్‌ఘడ్ తీరంలో జాల‌ర్ల బోటుకు అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ 18 మంది

    Fishermen Boat: రాయ్‌ఘడ్ తీరంలో జాల‌ర్ల బోటుకు అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ 18 మంది   

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో సముద్రంలో ఉన్న మత్స్యకారుల బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది.

    ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదంలో బోటు 80 శాతం వరకు దగ్ధమైంది. అయితే, బోటులో ఉన్న 18 జాలర్లు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

    ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోటు నుంచి భారీగా పొగ, మంటలు వ్యాపించాయి.

    అయితే, ఈ ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

    వివరాలు 

    చేపల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు అనుమానం 

    ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

    అదనంగా, బోటులో ఉన్న చేపల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.

    స్థానిక జాలర్లు మండుతున్న బోటును గుర్తించి, తక్షణమే అధికారులకు సమాచారం అందించారు.

    వెంటనే స్పందించిన అధికారులు, బోటును తీరానికి తీసుకువచ్చి మంటలను ఆర్పేశారు.

    ఈ బోటు సకారాక్షి గ్రామానికి చెందిన రాకేశ్ మూర్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    మహారాష్ట్ర

    Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ  భారతదేశం
    Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి భారతదేశం
    Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ భారతదేశం
    Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను! ఏక్‌నాథ్ షిండే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025