NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai-Pune Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ.. ఐదుగురు యాత్రికుల దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Mumbai-Pune Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ.. ఐదుగురు యాత్రికుల దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు
    ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ..

    Mumbai-Pune Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు ట్రాక్టర్‌ ఢీ.. ఐదుగురు యాత్రికుల దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 16, 2024
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో వారి బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఐదుగురు యాత్రికులు మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు.

    మృతులు వార్కారీలు (విఠ్ఠల్ స్వామి భక్తులు) ముంబై సమీపంలోని వారి స్వస్థలమైన డోంబివిలీ నుండి ఆషాధి ఏకాదశి వేడుకల కోసం పంఢర్‌పూర్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.

    అర్ధరాత్రి సమయంలో బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని వాగులో పడింది.డిసిపి వివేక్ పన్సారే ఈ ప్రమాదంపై విలేకరులతో మాట్లాడారు.

    డోంబివిలీ నుండి మొత్తం 42 మంది ప్రయాణికులు పండర్‌పూర్‌కు వెళ్తుండగా అద్నే గ్రామం సమీపంలో వారి బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

    క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బస్సు ట్రాక్టర్‌ ఢీ

    #WATCH | Five pilgrims died and more than 30 were injured after their bus collided with a tractor on the Mumbai-Pune Expressway, police said today.#MumbaiPune #Mumbai #Pune #Accident #Bus #Tractor #Pilgrims https://t.co/wjONdVVjgJ pic.twitter.com/waaAipS8vy

    — News18 (@CNNnews18) July 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    రోడ్డు ప్రమాదం

    US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి  అమెరికా
    Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి అస్సాం/అసోం
    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి నెల్లూరు నగరం
    Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025