NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
    కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 23, 2024
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని ఆయన తెలిపారు.

    ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

    రాజధాని అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    Details

    జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేలు గౌరవ వేతనం

    బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయించారు.

    ముఖ్యమంత్రి, నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉన్నట్లు సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు నెలకి రూ.10 వేలు గౌరవ వేతనం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి చంద్రబాబు నాయుడు ఉందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    కర్నూలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: సీఐఐ డైరెక్టర్ జనరల్‌తో చంద్రబాబు భేటీ.. ఆంధ్రలో మల్టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భారతదేశం
    Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన భారతదేశం
    Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు నెల్లూరు నగరం
    Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం  భారతదేశం

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! ఎంపీ
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025