NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 

    వ్రాసిన వారు Stalin
    Oct 11, 2023
    03:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

    కొలీజియం సిఫార్సు చేసిన వారిలో హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయీ మండవ/ కిరణ్మయీ కనపర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియానికి సిఫార్సు చేశారు.

    ఈ సిఫార్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా అంగీకరించారు.

    నలుగురు న్యాయవాదుల యోగ్యతను అంచనా వేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం, ఈ ప్రతిపాదనకు ఇప్పుడు ఆమోదం తెలిపింది.

    ఏపీ

    ఏపీ హైకోర్టులో ఉన్నది 27 మంది జడ్జిలే.. 

    హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, న్యాపతి విజయ్‌లపై ఎలాంటి ప్రతికూల నివేదికలు లేవని కొలీజియం వెల్లడించింది.

    న్యాయవాది సుమతి జగడంపై కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ, కొలీజియం వాటికి సిపుచ్చింది. ఆమె న్యాయమూర్తిగా నియామకానికి తగిన వ్యక్తిగా కొలీజియం పేర్కొంది.

    వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాలి.

    కాని ఇప్పుడు ఏపీ హైకోర్టు కేవలం 27 మంది న్యాయమూర్తులతో మాత్రమే పని చేస్తోంది.

    దీంతో న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్తగా నలుగురు న్యాయవాదులను కొలీజియం జడ్జిలుగా సిఫార్సు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    హైకోర్టు
    సుప్రీంకోర్టు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ ముఖ్యమంత్రి
    స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  చంద్రబాబు నాయుడు
    Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు  చంద్రబాబు నాయుడు
    ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ  చంద్రబాబు నాయుడు

    హైకోర్టు

    ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత ఆదిపురుష్
    ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ కర్ణాటక
    తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట పాకిస్థాన్
    మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు  తెలంగాణ

    సుప్రీంకోర్టు

    అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టుపై సుప్రీం సీరియస్.. అబార్ష‌న్‌కు గ్రీన్ సిగ్నల్ అత్యాచారం
    Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ మణిపూర్
    సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు  సీబీఐ
    లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025