NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం 
    తదుపరి వార్తా కథనం
    Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం 
    మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం

    Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 19, 2024
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రత బలగాల కాల్పులలో నలుగురు నక్సల్ కమాండర్లు మరణించారు.

    రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడల్ కోడ్ కాలంలో విధ్వంసకర కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొందరు తెలంగాణ నుంచి ప్రాణహిత నదిని దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించినట్లు గడ్చిరోలి పోలీసులకు సోమవారం మధ్యాహ్నం నిఘా సమాచారం అందింది.

    మృతులలో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు,ప్లాటూన్ సభ్యులు కురుసం రాజు, వెంకటేష్ ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నలుగురు నక్సల్ కమాండర్లు హతం 

    STORY | 4 Naxalites killed in encounter with police in Maharashtra's #Gadchiroli

    READ: https://t.co/lh6PtxLmuO pic.twitter.com/9YjpPXqMLq

    — Press Trust of India (@PTI_News) March 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    LSG: లక్నో ఫెయిల్యూర్‌పై సంజీవ్ గోయెంకా ఆగ్రహం.. ఐదుగురిపై వేటు! లక్నో సూపర్‌జెయింట్స్
    Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం ఆంధ్రప్రదేశ్
    CJI Justice BR Gavai: సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడటం లేదు: సీజేఐ జస్టిస్‌ బీఆర్ గవాయ్ బీఆర్ గవాయ్
    Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..  గూగుల్

    మహారాష్ట్ర

    నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత భారతదేశం
    ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు  భారతదేశం
    నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025