తదుపరి వార్తా కథనం

Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 19, 2024
10:43 am
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రత బలగాల కాల్పులలో నలుగురు నక్సల్ కమాండర్లు మరణించారు.
రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు మోడల్ కోడ్ కాలంలో విధ్వంసకర కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొందరు తెలంగాణ నుంచి ప్రాణహిత నదిని దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించినట్లు గడ్చిరోలి పోలీసులకు సోమవారం మధ్యాహ్నం నిఘా సమాచారం అందింది.
మృతులలో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు,ప్లాటూన్ సభ్యులు కురుసం రాజు, వెంకటేష్ ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నలుగురు నక్సల్ కమాండర్లు హతం
STORY | 4 Naxalites killed in encounter with police in Maharashtra's #Gadchiroli
— Press Trust of India (@PTI_News) March 19, 2024
READ: https://t.co/lh6PtxLmuO pic.twitter.com/9YjpPXqMLq