NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 
    యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం

    Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    06:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి.

    కోల్‌కతా, బద్లాపూర్ ఘటనలూ మరువకముందే, తాజాగా యూపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో ఇద్దరి విద్యార్థినులను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అడవుల్లో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

    అత్యాచారం చేసిన వారిలో అనస్, షాదాబ్ మరొక ఇద్దరు ఉన్నారు.

    Details

    నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

    బాలికలు ఇంటికి రాకపోవడంతో, వారి తండ్రి ఆచూకీ కోసం వెతికారు.

    ఈ క్రమంలోనే బాధితులు చంద్రీదీప్ ఘాట్ సమీపంలోని అడవిలో కనిపించారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ ఘటనపై పోలీసులు నలుగురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. షాదాబ్, అనాస్‌ను అరెస్ట్ చేయగా మరొ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

    నిందితులు బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని విద్యార్థినులపై అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    అత్యాచారం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉత్తర్‌ప్రదేశ్

    Lucknow: లక్నోలో దారుణ హత్య.. ఛాతీపై కత్తితో 12 సార్లు పొడిచి.. సీసీటీవీలో రికార్డయినా ఘటన  భారతదేశం
    Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Kanpur: కాన్పూర్‌లోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. రష్యన్ సర్వర్‌తో ఈ మెయిల్ లింక్  భారతదేశం
    UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి భారతదేశం

    అత్యాచారం

    Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య  కేరళ
    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం  కేరళ
    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ బెంగళూరు
    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025