NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు
    తదుపరి వార్తా కథనం
    Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు
    జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు

    Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 17, 2025
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గులేరియా బాలి సిండ్రోమ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.

    ఇది ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు జీజీహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు.

    ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇంజక్షన్‌ పేరు ఇంట్రా వీనస్‌ ఇమ్యునో గ్లోబిన్‌. ఈ ఇంజక్షన్లు చాలా ఖరీదైనవి,

    ఒక్కొక్కటి రూ.20,000 ధర ఉంటుందని, ఒక్కో పేషెంట్‌ కు రోజుకు ఐదు ఇంజక్షన్లు అవసరమవుతాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వివరించారు.

    Details

    ఐదురోజుల చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు

    రోజుకు ఒక లక్ష రూపాయలు, ఐదురోజులకు ఐదు లక్షలు ఖర్చవుతాయని ఆయన పేర్కొన్నారు.

    ఈ ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తున్నారని, ఈ ఇంజక్షన్లను ఎన్టీఆర్‌ వైద్యసేవలో కూడా చేర్చినట్లు మంత్రి చెప్పారు.

    ప్రస్తుతం జీజీహెచ్‌లలో 740 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

    అలాగే గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    ఆంధ్రప్రదేశ్

    Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం భారతదేశం
    Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత! తెలంగాణ
    Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం అమరావతి
    Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం బడ్జెట్

    తెలంగాణ

    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!  హైదరాబాద్
    Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది? కేంద్ర ప్రభుత్వం
    Tuition fees: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫార్సులు భారతదేశం
    Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025