NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం
    ఇచ్చంపల్లి బ్యారేజీ

    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2023
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి జలాలను 87 మీటర్ల నీటిమట్టం స్థాయి నుంచి తీసుకోవడానికే కేంద్ర మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

    ఇటీవలే ఎన్‌డబ్య్లూడీఏ‌కు చెందిన ఇంజనీర్ల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సమ్మక్క-సాగర్ ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే.

    అయితే గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సానకూలతలపై కేత్రస్థాయి పరిశీలన చేసి జాతీయ నీటి అభివృద్ధి సంస్థకు నివేదికను సమర్పించింది.

    సమ్మక్క సాగర్ వెనుక జలాల నుంచి 85 మీటర్ల నీటిని తోడి నాగార్జున సాగర్ కు.. అటు నుంచి సోమశిల ద్వారా కావేరి నదికి తరలించాలని బృందం ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనను జాతీయ నీటి అభివృద్ధి తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

    Details

    చత్తీస్‌ఘడ్ ఒప్పుకుంటుందా..?

    ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచే తరలించడానికి అంగీకారం తెలిపినట్లు స్పష్టమవుతోంది. గోదావరిలో ఛత్తీస్ ఘడ్ ఆ రాష్ట్ర వాటగా 147 టీఎంసీలను తరలించేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనికి ఆ రాష్ట్రం ఒప్పుకోకపోవడం గమనార్హం.

    అదే విధంగా గోదావరిపై 83 మీటర్ల వద్ద తెలంగాణ నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీతో ఏర్పడే ముంపుపైనా ఛత్తీస్ ఘడ్ అంగీకరించడం లేదు. ప్రస్తుతం 87 మీటర్ల వద్ద ఇచ్చంపల్లి నిర్మిస్తే ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

    దగ్గర్లో నిర్వహించే ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఇచ్చంపల్లి వ్యవహరంపై మరోసారి రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొనే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సచివాలయం
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు థాయిలాండ్
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    ప్రభుత్వం

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025