NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ
    రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

    Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2025
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2025 నుండి, రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు సబ్సిడీ ధరలో అందించనున్నారు.

    ఈ చర్య పేదల పోషకాహారం, ఆర్థిక సౌలభ్యాన్ని అందించడంలో కీలకమైనది.

    ఉచిత బియ్యం, పంచదార

    ప్రస్తుతం ఏపీలో, రేషన్ కార్డుదారులకు నెలకు 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తోంది. ఈ బియ్యం, కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ నుంచి అందిస్తోంది.

    ప్రతి కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల బియ్యం, 1 కిలో పంచదార రూ.20కి అందిస్తున్నారు. ఈ విధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది.

    Details

    పోషకాహార పథకం 

    జూన్ 2025 నుంచి, రేషన్ షాపుల్లో పంచదార, బియ్యం తో పాటు, సబ్సిడీ ధరకు కందిపప్పు (కిలో ధర రూ.67), రాగులు ఉచితంగా అందించనున్నారు.

    ప్రతి రేషన్ కార్డుదారుని ఒక్క కిలో కందిపప్పు, రెండు కిలోల రాగులు ఇవ్వనున్నారు. ఈ సరుకులు పోషకాహార పథకంలో భాగంగా పేద ప్రజలకు అందిస్తారు.

    అదేవిధంగా రాగుల ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నది.

    కందిపప్పు, రాగుల సేకరణకు టెండర్లు

    రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు, రాగుల సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారా, ఏప్రిల్, మే, జూన్ నెలలకు అవసరమైన సరుకులను సేకరించడానికి టెండర్లను స్వీకరించనున్నారు.

    Details

    బియ్యానికి బదులుగా రాగులు 

    ఏపీ రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యానికి బదులుగా రాగులు అందించనున్నారు.

    ప్రతి నెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబాలు 2 కిలోల రాగులు తీసుకోవడానికి ఆసక్తి చూపితే, వారికి బియ్యం కోటాను తగ్గిస్తారు.

    ఈ-కేవైసీ గడువు

    ఏప్రిల్ 30తో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ముగియనుంది. ఈ గడువు వరకు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, రేషన్ సబ్సిడీ నిలిపివేయబడవచ్చు. కొత్త రేషన్ కార్డులలో ఎటీఎం సైజు క్యూఆర్ కోడ్‌తో మార్పులు చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    ఆంధ్రప్రదేశ్

    Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! చంద్రబాబు నాయుడు
    AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి!  ఇంటర్
    AP Inter Results: ఇవాళే ఇంటరే ఫలితాలు..వేచియున్న 10లక్షల మంది విద్యార్థులు! ఇంటర్
    AP Inter Results 2025: ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి! ఇంటర్

    ప్రభుత్వం

    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు తెలంగాణ
    Liquor Prices: ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ.. ఎంఆర్‌పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు ఆంధ్రప్రదేశ్
    Palle Panduga: నేటి నుంచి పల్లె పండుగ ప్రారంభం.. భూమి పూజలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    Gold: గోల్డ్ కొనేవారికి ప్రభుత్వం శుభవార్త.. గోల్డ్ బులియన్‌కి కొత్త రూల్స్ బంగారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025