NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
    తదుపరి వార్తా కథనం
    దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
    దూసుకొస్తున్న బీపర్‌జోయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

    దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2023
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది.

    దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తుపానును ఎదుర్కొనేందుకు హై అలర్ట్ ప్రకటించింది.

    ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ఆదివారం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించి తుపానుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల సన్నద్ధతను సమీక్షించారు.

    బిపోర్‌జాయ్ తుపాను అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో గురువారం గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర, అలాగే పాకిస్థాన్‌లోని కరాచీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

    తుపాను

    సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ

    గుజరాత్ ముఖ్యమంత్రి బాధిత ప్రాంతంలోని అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, డీజీపీ వికాస్‌ సహాయ్‌, రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    అన్ని శాఖాధిపతులతో ప్రాథమిక చర్చల అనంతరం, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మరోవైపు, సౌరాష్ట్ర, గుజరాత్‌లోని కచ్ తీర ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

    థానే, ముంబై, పాల్‌ఘర్‌లలో ఐఎండీ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. అలాగే జూన్ 11 నుంచి జూన్ 14 వరకు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    గుజరాత్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తాజా వార్తలు
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తాజా వార్తలు

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం

    తాజా వార్తలు

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025