NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
    తదుపరి వార్తా కథనం
    Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
    గుజరాత్​ తీర ప్రాంతంలో సంచరిస్తున్న పడవ...గస్తీ కాస్తున్న నావీ దళం

    Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2024
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు.

    అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా అక్రమంగా భారత్ లోకి డ్రగ్స్ ను తరలించేందుకు ప్రయత్నించారు.

    విశ్వసనీయ సమాచారంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పాకిస్థాన్ కు చెందిన 14 మంది వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశారు.

    వీరి వద్దనుంచి రూ. 602 కోట్ల విలువైన 86 కిలోల బరువున్న నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

    అయితే ఆపరేషన్ సమయంలో భారత అధికారులనుంచి తప్పించుకునేందుకు వారిపైకి బోట్ ను నడిపారు.

    NCB-ATS-Gujarath

    ఒకరోజు ముందే గుజరాత్, రాజస్థాన్​ లలో డ్రగ్స్​ పట్టివేత

    దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరిపి వారిని పట్టుకున్నారు.

    భారత భద్రతా దళాలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు, భారత ప్రాదేశిక జలాల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బోట్ కంటబడింది.

    వెంటనే భారత భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి వీరిని పట్టుకున్నారు.

    శనివారం గుజరాత్, రాజస్థాన్‌ లలో 'మియావ్ మియావ్'గా ప్రసిద్ధి చెందిన నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్న మూడు ల్యాబ్‌లను ఎన్సీబీ తనిఖీ చేసి సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

    గుజరాత్, రాజస్థాన్‌లలో డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్నల్యాబ్‌లను ఎన్సీబీ సీజ్ చేసింది.

    ఈ ఘటన జరిగిన తర్వాతిరోజే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్
    గుజరాత్
    రాజస్థాన్

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    భారతదేశం

    MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్  మాల్దీవులు
    Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ  మహ్మద్ షమీ
    Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం మాల్దీవులు
    WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం  చమురు

    పాకిస్థాన్

    Mumbai attack mastermind: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష.. వెల్లడించిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయం
    PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం  తాజా వార్తలు
    Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్  ఇషాన్ కిషన్
    Pakistan: బలూచిస్థాన్‌పై ఇరాన్ దాడులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయి..ఇరాన్‌కు పాక్ హెచ్చరిక!   అంతర్జాతీయం

    గుజరాత్

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి అహ్మదాబాద్
    ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం  నరేంద్ర మోదీ
    Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు దసరా నవరాత్రి 2023

    రాజస్థాన్

    Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ  కాంగ్రెస్
    Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!  పుష్కర్
    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ  పోలింగ్
    Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్‌ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య  ఆత్మహత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025