NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు  
    తదుపరి వార్తా కథనం
    కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు  
    కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు

    కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 01, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు.

    ఘటనా స్థలంలో దొరికిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అది మంత్రి కుమారుడి పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు.

    ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు ఇంట్లో లేడని పేర్కొన్నారు.

    పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితుడు వికాస్ శ్రీవాస్తవ, కౌశల్ కిషోర్ కొడుకు స్నేహితుడని పోలీసులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేంద్రమంత్రి  నివాసంలో  యువకుడి మృతదేహం లభ్యం 

    #WATCH | Lucknow, UP | BJP MP Kaushal Kishore says "This is a matter of investigation. Forensic teams and police have started the investigation. The person involved will not be spared. We are standing in support of the family members of the deceased. I have no idea who was at the… pic.twitter.com/rn73H8DiPt

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్
    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్

    ఉత్తర్‌ప్రదేశ్

    గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం  నరేంద్ర మోదీ
    ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు భారతదేశం
    బర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు హత్య
    గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025