NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు
    తదుపరి వార్తా కథనం
    ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు
    కొట్టేసిన గువహటి హైకోర్టు

    ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 20, 2023
    08:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అస్సాం గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలైంది.

    దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ మేరకు పిటిషన్ ను గౌహతి హైకోర్టు గురువారం తోసిపుచ్చింది.

    పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు పిటిషన్లను ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రాథమిక హక్కు ఏమిటి ? మన దేశం సెక్యులర్ దేశమా ?

    ఫలానా కమ్యూనిటీకి ప్రార్థన గది ఎందుకు ? ప్రాథమిక హక్కును అమలు చేయడం కోసం పిల్ దాఖలు చేయవచ్చు.

    ఆర్టికల్ 226 ద్వారా పొందిన రిట్ అధికార పరిధిని అమలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని అడగలేమని ధర్మాసనం పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పిల్ దాఖలుపై పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు

    #BREAKING

    No Fundamental Right To Prayer Room At Public Places: Gauhati High Court Junks PIL Seeking Prayer Room At Airports.

    (They intentionally want to dominate and demand extra privilege.)#Namaz #Airport #Guwahati pic.twitter.com/VQWvSLQtKk

    — Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం
    హైకోర్టు
    గువాహటి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న హైకోర్టు
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ

    హైకోర్టు

    ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం ఆంధ్రప్రదేశ్
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు  కొత్తగూడెం
    జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు  జ్ఞానవాపి మసీదు
    YS Viveka Case : సీబీఐ తప్పుగా వాంగ్మూలాన్ని రికార్డు చేసిందంటూ అజేయ కల్లం పిటిషన్ సీబీఐ

    గువాహటి

    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  అస్సాం/అసోం
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025