NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
    తదుపరి వార్తా కథనం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
    హెచ్3ఎన్2 వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలు

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు

    వ్రాసిన వారు Stalin
    Mar 18, 2023
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

    మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, కర్నాటక, పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

    ఇన్‌ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కేసుల విషయాల్లో కరోనా నిబంధలను పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మందులు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ -19, ఇన్‌ఫ్లూయెంజాను కట్టడి చేసే టీకాలను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

    హెచ్3ఎన్2

    రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి: మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు

    వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి.

    దేశంలో కోవిడ్ -19, హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రజలను కోరారు. పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం డీడీఎంఏ సమావేశం జరగనున్న నేపథ్యంలో హెచ్3ఎన్2 వ్యాప్తిపై చర్చించనున్నారు.

    మహారాష్ట్రలోని అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం, డిప్యూటీ సీఎంలు ఆరోగ్యమంత్రిని ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ విస్తరిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరింది. రాష్ట్రంలో మళ్లీ హెచ్3ఎన్2, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    దిల్లీ
    మధ్యప్రదేశ్

    తాజా

    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం భారతదేశం
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025