NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ
    తదుపరి వార్తా కథనం
    G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ
    పర్యావరణ మార్పుల చర్చలను వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

    G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి.

    గత జులైలో జరిగిన G-20 ఇంధన మంత్రుల సమావేశంలో కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ స్టోరేజీ(CCUS)తో సహా అభివృద్ధి చెందిన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను ప్రోత్సహించడాన్ని ఆమోదించారు.

    బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సమయంలో ఉత్పత్తి చేయబడిన కార్బన్‌ను సంగ్రహించేందుకు CCUS ఉపయోగించవచ్చు. కానీ ఇది చాలా ఖరీదైన ప్రక్రియగా తేలింది.

    శిలాజ ఇంధన వినియోగాన్ని దశల వారీగా తగ్గించడం,పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పెంచడం,గ్రీన్‌హౌస్, ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాలపై అడ్డంకులు ఏర్పడే ముప్పు ఉంది. ఈ క్రమంలోనే చైనా, సౌదీలు శిలాజ ఇంధనాల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శిలాజ ఇంధన విధానంపై కఠిన వైఖరి అవలింభించనున్న చైనా, సౌదీ

    #G20India2023 | Hitch In Climate Change Talks At G20 As China, Saudi Harden Stance https://t.co/6GCo3YqgF7@vasudha156 reports #DecodingG20WithNDTV #G20onNDTV #G20Summit pic.twitter.com/tTtLUd9SfL

    — NDTV (@ndtv) September 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    చైనా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జమ్ముకశ్మీర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు

    చైనా

    బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి అగ్నిప్రమాదం
    కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు కోవిడ్
    పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?  పాకిస్థాన్
    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025