NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 
    తదుపరి వార్తా కథనం
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?

    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 

    వ్రాసిన వారు Stalin
    Apr 14, 2023
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కొడుకు అసద్‌ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం.

    గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడైన అతిక్ అహ్మద్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గురువారం కోర్టుకు తరలించారు.

    ఈ క్రమంలో అతిక్ అహ్మద్‌ను తప్పించుకోవడానికి అతను ప్రయాణిస్తున్న పోలీసు కాన్వాయ్‌పై దాడి చేయడానికి అసద్, అతని సహాయకుడు గులాం ప్లాన్ చేస్తున్నారనే తమకు అందినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

    యూపీ

    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల్లో మొత్తం నలుగురు మృతి 

    తన తండ్రిని విడిపించడానికి అసద్ చేసిన ప్లాన్ భగ్నం చేయడానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాల బృందాలను మోహరించినట్లు యూపీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

    ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అసద్‌ను పట్టుకోవడానికి రెండు బృందాలను మోహరించినట్లు చెప్పారు. అసద్ తన సహచరుడు గులామ్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా అతన్ని అడ్డగించినట్లు పేర్కొన్నారు.

    ఈ క్రమంలో అసద్, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌ను మొత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అసద్, గులామ్ మరణంతో ఉమేష్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న మొత్తం నలుగురులో పోలీసులు కాల్పుల్లో మరణించినట్లు అయ్యింది.

    యూపీ

    ఏప్రిల్ 12న అతిక్ అనుచరుడు గుడ్డు ముస్లిం కదలికలను పసిగట్టిన పోలీసులు 

    అతిక్ అనుచరుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన గుడ్డు ముస్లిం ఝాన్సీ హైకి సమీపంలోని అడవిలోని రహస్య ప్రదేశంలో ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ తెలుసుకుంది.

    అంతేకాదు ఝాన్సీలోని పరిణామాలను ట్రాక్ చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి గుడ్డు ముస్లిం స్థావరం కిలోమీటరు దూరంలో ఉండటం గమనార్హం.

    అతిక్‌ను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లనున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందం గుడ్డు ముస్లిం స్థావరంపై కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు.

    ఏప్రిల్ 12న, గుడ్డు ముస్లిం కార్యకలాపాలు కనిపించాయని, అందుకే తాము అప్రమత్తమై, హైవై నాలుగు బృందాలను మోహరించినట్లు చెప్పారు. తాము అనుకున్నట్లుగానే అసద్ ఎదురుపడం, ఎదురు కాల్పుల్లో అతను చనిపోవడం జరిగిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  రష్యా
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్
    BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025