NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్
    తదుపరి వార్తా కథనం
    మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్
    కేసీఆరే నాయకత్వం వహించాలి

    మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 17, 2023
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.

    అదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసించారు. మోదీ సర్కార్‌ని దించేందుకు థర్డ్‌ ఫ్రంట్‌కు అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

    ఇందుకు మాయవతి, కేసీఆర్ లాంటి వారు చొరవ చూపించాలన్నారు. కూటమికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందన్నారు.

    మాయావతి, కేసీఆర్ ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటముల్లోనూ లేరని అసద్ గుర్తు చేశారు.

    ప్రస్తుతం తృతీయ కూటమికి అవకాశముందని వివరించారు. ఇదే జరిగితే రాజకీయాల్లో ఎలాంటి మార్పులొస్తాయో మీకే తెలుస్తుందన్నారు.

    కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ సమావేశాలను అసద్ విమర్శించారు. ఎస్సీలు, ఓబీసీలకు రిజర్వేషన్‌లు పెంచాలంటున్న కాంగ్రెస్, ముస్లిం రిజర్వేషన్‌ల గురించి మాట్లాడకపోవడంపై ఆయన నిలదీశారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.

    details

    బీజేపీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్

    కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో శాంతి భద్రతలు క్షీణించాయని అసద్ మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ సైతం దెబ్బతిందని విమర్శించారు.

    తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని, ముస్లిం యువతులు ధైర్యంగా హిజాబ్ ధరించి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నట్లు వివరించారు.

    మరోవైపు ముస్లింలపైనా దాడులేం లేవన్నారు. ఆర్థిక వ్యవస్థ సైతం బాగుందని, కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవని అభిప్రాయపడ్డారు.

    కశ్మీర్‌లో జవాన్లు చనిపోతున్నా, కేంద్రం మాట్లాడకపోవడాన్ని అసద్ ఖండించారు. ఇదే సమయంలో అక్కడ వేరే సర్కార్ ఉంటే, బీజేపీ రచ్చరచ్చ చేసి ఉండేదన్నారు.

    మరి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటోందో చెప్పాలని పట్టుబట్టారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    80 శాతమున్న బీసీలకు 27 శాతమే రిజర్వేషన్ : అసదుద్దీన్ 

    #WATCH | Hyderabad, Telangana: AIMIM Chief Asaduddin Owaisi says, "I have said in the Parliament multiple times 50% reservation limit needs to be breached because the OBC are being given 27% reservation but they are near to 80% in the society... I hope PM and his government will… pic.twitter.com/rk6QIWFVzr

    — ANI (@ANI) September 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసదుద్దీన్ ఒవైసీ
    హైదరాబాద్
    బీజేపీ

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    అసదుద్దీన్ ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ నరేంద్ర మోదీ
    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి దిల్లీ
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  తాజా వార్తలు

    హైదరాబాద్

    తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్ ప్రభుత్వం
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు రైలు ప్రమాదం
    తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ తెలంగాణ

    బీజేపీ

    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ
    బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం  తెలంగాణ
    బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం ఉత్తర్‌ప్రదేశ్
    తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ బండి సంజయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025