NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని
    తదుపరి వార్తా కథనం
    Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని
    నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని

    Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2024
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కలిచివేసింది.

    ఈ ఘటన మరవకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది.

    మరో సివిల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఆ విద్యార్థిని ఒత్తిడి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మీడియాలు నివేదించాయి.

    Details

    మానసిక ఒత్తిడికి లోనై అత్మహత్య

    మహారాష్ట్రకు చెందిన అంజలి ఐఏఎస్ కావాలని 2022లో దిల్లీకి వచ్చింది. మూడుసార్లు పరీక్ష రాసినా ఫలితం లేకుండా పోయింది.

    దీంతో మానసిక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకుంది.

    అమ్మ, నాన్న నన్ను క్షమించండి, నేను చాలా విసిగిపోయా, ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినా నా వల్ల కాలేద అని బాధితురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

    Details

    ఇరుకు గదుల్లోనూ యూపీఎస్సీ పరీక్షలకి ప్రిపేర్

    ఇదిలా ఉండగా దిల్లీలో చాలా మంది విద్యార్థులు ఇరుకైన గదుల్లోనే యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

    ఒక్కొ గదికి రూ.12 వేల నుంచి 15 వేల వరకు యాజమానులు అద్దె వసూలు చేస్తున్నారు.

    దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    దిల్లీ

    Delhi: బేబీ కేర్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి..! భారతదేశం
    SwathiMaliwal: ఆప్ ను వెంటాడుతున్న స్వాతి మలాల్ దుమారం?  భారతదేశం
    Fire In UP : బాగ్‌పత్‌లోని ఆస్తా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా ?  అగ్నిప్రమాదం
    Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ  భారతదేశం

    ఇండియా

    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్ పంజాబ్
    ICU Admit: రోగిని ఐసీయూలో చేర్చుకోవాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే.. కొత్త మార్గదర్శకాలు జారీ! ఇండియా లేటెస్ట్ న్యూస్
    Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన కేంద్ర ప్రభుత్వం
    Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే? బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025