
సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాస పునరుద్ధరణకు సంబంధించిన ఆరోపణలపై గురువారం స్పందించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తన దర్యాప్తులో ఏమీ కనుగొనలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రభుత్వం తన నివాస పునరుద్ధరణకు రూ.45 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన మరుసటి రోజు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నివాస పునరుద్ధరణ కేసుపై స్పదించిన కేజ్రీవాల్
#WATCH | On CBI registering Preliminary Enquiry to probe alleged irregularities in construction and 'renovation' of new residence for Delhi CM, Chief Minister Arvind Kejriwal says, "This shows that the PM is nervous. This is not the first inquiry. They have already had more than… pic.twitter.com/9oLivsVqtU
— ANI (@ANI) September 28, 2023