NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
    తదుపరి వార్తా కథనం
    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
    ఆర్మీ జవాన్లు

    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ ఘటన రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంగళవారం జమ్ముప్రాంతంలో భాటా ధురియన్ కు చెందిన తోటగాలి ప్రాతంలో ఆర్మీ ట్రక్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి.

    ఈ ఘటనకు పాల్పడిన వారు కాండి ఫారెస్టులోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో రెండు వైపులా ఎన్ కౌంటర్ మొదలైంది.

    అక్కడి నుంచి తప్పించుకోవాడానికి ఉగ్రవాదాలు పేలుడు పదార్థాలను వాడారు.

    Details

    ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

    ఈ ఘటనలో ఐదురుగు జవాన్లు మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉదంపూర్ లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రాజౌరీ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.

    2021 అక్టోబర్‌లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించిన తర్వాత ఈ ఘటన మళ్లీ చోటు చేసుకోవడం బాధాకరం.

    పుంజ్ జిల్లాలో జరిగిన దాడితో సంబంధమున్న ఉగ్రవాదుల కదలికలపై గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతానికి పాల్పడ్డారని అధికారులు ధ్రువీకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్మీ
    ఉగ్రవాదులు

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    ఉగ్రవాదులు

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025