NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
    PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన

    PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2024
    10:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.

    ఎన్నికల సంఘం ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది.

    ఈ క్రమంలో కోడ్ అమల్లోకి వచ్చేలోపే.. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు.

    ప్రధాని నరేంద్ర మోదీ మరో 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

    ప్రధాని తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జమ్ముకశ్మీర్, అస్సాం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కలిపి మొత్తం 29 కార్యక్రమాలకు మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

    ఈ పది రోజుల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని మోదీ చెపట్టనున్నారు.

    మోదీ

    రూ.లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

    2024 ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల్లో రూ.లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

    తన పదేళ్ల హయాంలో సాధించిన అభివృద్ధి, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ ఎజెండా వైపు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    తెలంగాణలోని ఆదిలాబాద్‌లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

    ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు.

    అలాగే మార్చి 5న తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

    తెలంగాణ తర్వాత తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (భవిని)ని ప్రధాని సందర్శిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఎన్నికలు
    లోక్‌సభ
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    నరేంద్ర మోదీ

    PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ అయోధ్య
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ  భారతదేశం
    Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ భారతదేశం

    ఎన్నికలు

    Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి  బీజేపీ
    Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు  తెలంగాణ
    Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం  రైతుబంధు
    Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం  సోనియా గాంధీ

    లోక్‌సభ

    MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు  భారతదేశం
    Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు  భారతదేశం
    Parliament Security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులోకి కర్ణాటక మాజీ పోలీసు కుమారుడు  భారతదేశం
    Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు పార్లమెంట్

    తెలంగాణ

    Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్  అదానీ గ్రూప్
    Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్  కాంగ్రెస్
    TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి? టీఎస్పీఎస్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025