NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
    తదుపరి వార్తా కథనం
    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
    పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు

    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు

    వ్రాసిన వారు Stalin
    Jul 24, 2023
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.

    రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా, రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్‌డీఎకు ఎంపీలు ఆందోళనకు దిగాయి.

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

    అదే సమయంలో, విపక్షాల కూటమికి చెందిన 'ఇండియా' ఎంపీలు కూడా గాంధీ విగ్రహం ముందు గుమిగూడారు.

    మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

    పార్లమెంట్

    బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: ప్రతిపక్షాలు

    మణిపూర్‌లో జాతి ఘర్షణలను నిలువరించడంలో సీఎం ఎన్.బీరెన్ సింగ్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

    అందుకో సీఎం ఎన్.బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు.

    మణిపూర్‌ అల్లర్లపై చర్చించాలని, ఉభయ సభల్లో దీనిపై స్పందించాలని లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ మూడో రోజు కూడా ప్రతిపక్ష ఎంపీలు వాయిదా నోటీసులు సమర్పించారు.

    మణిపూర్ హింసాకాండపై నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీల్లో జేడీయూకి చెందిన రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, టీఎంసీకి చెందిన మహువా మాంజీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రంజన్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    ఇండియా
    ప్రతిపక్షాలు
    రాజస్థాన్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  రాజ్యసభ
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే మణిపూర్
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు లోక్‌సభ
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  మణిపూర్

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  తాజా వార్తలు
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ఎన్నికలు
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు దిల్లీ
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు కాంగ్రెస్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025