NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య
    తదుపరి వార్తా కథనం
    Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య
    పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య

    Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గిపోతున్న భారత మత్స్యకారుడు (Indian fisherman) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

    ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ వెల్లడించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. భారత్‌-పాకిస్థాన్ జల సరిహద్దులపై అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి పట్టుబడినవారు చాలా మందే ఉన్నారు.

    అలానే 2022లో గౌరవ్‌రామ్ ఆనంద్‌ (52) అనే భారత మత్స్యకారుడు పాక్‌ అధికారులకు చిక్కి, అరెస్టయ్యాడు. అప్పటి నుంచి కరాచీలోని మాలిర్ జైల్లో మగ్గిపోతున్నాడు.

    అయితే మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన అతడు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

    Details

    పాక్ పై తీవ్ర విమర్శలు

    ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానించిన జైలు సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు మరణించాడని తెలిపారు. మృతదేహాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచినట్లు పాక్‌ అధికారులు తెలిపారు.

    చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక అతడి మృతదేహాన్ని భారత్‌కు అప్పగించనున్నారు. గత నెలలో పాక్‌ ప్రభుత్వం తమ జైల్లో ఉన్న 22 మంది భారత మత్స్యకారులను శిక్షాకాలం పూర్తికావడంతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉండగా, భారత్‌ జైళ్లలో 462 మంది పాక్ ఖైదీలు ఉన్నారు. తాజా ఘటన రెండు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    పాకిస్థాన్

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    ఇండియా

    Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్‌ షాక్‌.. పార్టీ నుంచి సస్పెన్షన్ కాంగ్రెస్
    PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ నరేంద్ర మోదీ
    USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం! అమెరికా
    Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు ఉత్తరాఖండ్

    పాకిస్థాన్

    Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్‌ అక్మల్ సంచలన వ్యాఖ్యలు క్రికెట్
    IND vs PAK: ఆటలో కాదు.. మాటల్లోనూ హీటెక్కించే భారత్ - పాక్ మ్యాచ్! ఛాంపియన్స్ ట్రోఫీ
    Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల ఇండియా
    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు! ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025