NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆపరేషన్‌ అజయ్​ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు
    తదుపరి వార్తా కథనం
    ఆపరేషన్‌ అజయ్​ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు
    ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు

    ఆపరేషన్‌ అజయ్​ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్​ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది.

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రతరమైంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది ప్రజలు నేలరాలుతున్నారు. వేలాది మంది గాయాలపాలయ్యారు.

    పరిస్థితి చేజారుతుండటంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను కేంద్రం ప్రారంభించినట్లు కేంద్ర విదేశాంగమంత్రి డా. జైశంకర్ ప్రకటన చేశారు.

    భారత పౌరుల కోసం చార్టర్డ్ విమానాల రెడి చేసినట్లు ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 18 వేల మంది భారతీయులు అక్కడ ఉంటున్నారు.

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నేటి నుంచి ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు

    External Affairs Minister Dr S Jaishankar tweets, "Launching Operation Ajay to facilitate the return from Israel of our citizens who wish to return. Special charter flights and other arrangements being put in place. Fully committed to the safety and well-being of our nationals… pic.twitter.com/RxjJcYGyKq

    — ANI (@ANI) October 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  హమాస్
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు    భారతదేశం

    భారతదేశం

    'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు కెనడా
    కెనడా హై కమిషన్ కీలక ప్రకటన..'భారత్'లో సేవలు కొనసాగిస్తామని, భద్రతా కల్పించాలని అభ్యర్థన కెనడా
    నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు   కెనడా
    ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025