NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్
    తదుపరి వార్తా కథనం
    ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్
    ఏకంగా 500 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్

    ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు.

    500 విమానాలను కొనుగోలు ఎయిర్‌బస్‌తో చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఇండిగో అంతర్జాతీయ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా చెప్పారు.

    ప్రపంచంలోని వివిధ దేశాలకు కనెక్టవిటీని పెంచేదుకు ఈ విమానాలను కొగుగోలు చేయనున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరోపా ఖండంలోని దాదాపు 27గమ్యస్థానాలకు రాకపోకలు సాగించేందుకు ఈ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వినయ్ మల్హోత్రా పేర్కొన్నారు.

    ఇండిగో

    ప్రస్తుతం 1800విమానాలు ఉండగా 10శాతంమాత్రమే అంతర్జాతీయ మార్గాల్లో..

    ఇండిగో ఎయిర్‌లైన్స్ తన సేవలను టర్కీతో పాటు యూరోపియన్ గమ్యస్థానాలతో సహా అంతర్జాతీయ మార్గాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికను ప్రకటించింది.

    ప్రస్తుతం ఇండిగో వద్ద 1800విమానాలు ఉండగా, అందులో 10శాతంమాత్రమే అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌తో సహా ఇతర దేశాల మార్లాల్లో నడిపేందుకు కొత్తగా కోనుగోలు చేసేవి ఉపయోగపడుతాయని వినయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ కోడ్‌షేర్‌తో ఇండిగో యాజమాన్యం భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నట్లు పేర్కొన్నారు.

    కోడ్‌షేర్‌గా మా భాగస్వామ్యంతో భారతదేశం నుంచి ఇస్తాంబుల్‌కు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణీకులను తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు.

    సమీప భవిష్యత్‌లో నైరోబీ, జకార్తా అనే రెండు కొత్త పాయింట్లను ప్రారంభించనున్నట్లు మల్హోత్రా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    విమానం

    తాజా

    Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
    WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
    Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
    Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

    భారతదేశం

    తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్ టాటా
    ఫిబ్రవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది స్మార్ట్ ఫోన్

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025