NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
    తదుపరి వార్తా కథనం
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వే సంస్థలే జగన్‌ను తప్పుదారి పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

    వ్రాసిన వారు Stalin
    Mar 20, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

    అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాపం సర్వే సంస్థలదనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారట.

    2019 ఎన్నికల సమయంలో నియమించుకున్న సర్వే సంస్థలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కొనసాగిస్తున్నారు. అవి రాష్ట్రంలో వచ్చిన స్థానిక, ఉప ఎన్నికలతో పాటు సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నాడిని ఎప్పుటికప్పుడు జగన్ నివేదిస్తున్నాయి.

    ఇప్పటి వరకు ఇచ్చిన అన్నిరిపోర్టులను ఆయా సర్వే సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినట్లు సమాచారం. రిపోర్టులకు అనుగునంగానే అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

    సీఎం జగన్

    నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోలేదా?

    ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే సంస్థలు రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

    65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పడంతో, ఆ రిపోర్టులను చూసిన జగన్, ఇంట్లో ఉండి కూడా గెలువచ్చని అనుకుంటున్నట్లు సమాచారం.

    విచిత్రమేమంటే ఎగ్జిట్‌పోల్స్ కూడా 65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశాయి.

    ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. సర్వే సంస్థలను గుడ్డిగా నమ్మడం వల్లే, పార్టీకీ కంచుకోటగా చెప్పుకునే రాయలసీమ జిల్లాల్లో జగన్ ఓటమి పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

    నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోకుండా, తూతూమంత్రంగా సర్వే చేసి, జగన్‌ను తప్పుదారి సర్వే సంస్థలు పక్కదారి పట్టించినట్లు వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్
    Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది! దిల్ రాజు

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? వై.ఎస్.జగన్
    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం ఆంధ్రప్రదేశ్
    ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు తెలంగాణ

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు అంబటి రాంబాబు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025