NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
    భారతదేశం

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 18, 2023, 05:49 pm 0 నిమి చదవండి
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి

    ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఈ చిరంజీవి ఎవరు? ఆయన ఇది వరకు ఏం చేసేవారు? ఆయన కుటుంబ నేపథ్యంం ఏంటి? ఉత్తరాంధ్రలో ఎంతో బలంగా ఉన్న వైసీపీ బలపర్చిన సీతంరాజు సుధాకర్‌పై గెలుపొందిన వేపాడ చిరంజీవి రావు పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యతో ఓట్ల లెక్కింపు ముందంజలో ఉన్న వేపాడ చిరంజీవిరావుకు విజయానికి కావాల్సిన ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన మెజార్టీ రావడంతో తొలిసారి మండలిలో అడుగు పెట్టబోతున్నారు.

    వేపాడ చిరంజీవిరావు కుటుంబ, వృత్తి నేపథ్యం

    చిరంజీవి రావు అర్థశాస్త్ర అధ్యాపకుడు. ఆయనను అందరకీ ఎకానమీ చిరంజీవిగా సుప్రసిద్ధులు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడికి చెందిన చిరంజీవి 1972లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏయూ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996 డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్నారు. చిరంజీవి భార్య నివేదిత కూడా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కలాశాలలో అధ్యపకురాలిగా పని చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చిరంజీవి ఆరు పుస్తకాలు రాశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో గ్రూప్స్‌తో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    శ్రీకాకుళం
    విశాఖపట్టణం
    విజయనగరం

    తాజా

    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ
    ప్రేరణ: అవకాశం కోసం చూడడం కన్నా దానికోసం వెతకడమే మంచిది ప్రేరణ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం విద్యా శాఖ మంత్రి
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    శ్రీకాకుళం

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్

    విశాఖపట్టణం

    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన ఆంధ్రప్రదేశ్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విజయనగరం

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023