NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం
    తదుపరి వార్తా కథనం
    లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం
    లోక్‌స‌భ ఎన్నిక‌లపై మాజీ ప్ర‌ధాని కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

    లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌తాద‌ళ్ ఒంట‌రిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు.

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కలిసి వెళ్లాలని జేడీఎస్ అనుకుంది. కానీ ఇప్పుడు అటు ఎన్డీఏతో గానీ ఇటు ఇండియా(INDIA)తో గానీ ఎటువంటి పొత్తు ఉండ‌బోదని ఆయ‌న తెలిపారు.

    ఇండిపెండెంట్‌గానే జేడీఎస్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయన స్పష్టం చేశారు.

    తమ పార్టీ అయిదారు సీట్లు వరకు గెలుచుకుంటుందని దేవెగౌడ విశ్వాసం వ్యక్తం చేశారు.

    DETAILS

    కుమారస్వామి ప్రకటనకు విరుద్ధంగా దౌవ‌గౌడ కామెంట్స్ 

    జేడీఎస్ పార్టీకి బ‌లం ఉన్న చోటే అభ్య‌ర్థుల్ని నిలబెడతామని మాజీ ప్రధాని దెేవెగౌడ వివరించారు.

    మరోవైపు కర్ణాటక మాజీ సీఎం, దేవ‌గౌడ కుమారుడు కుమార‌స్వామి కొద్ది రోజుల కిందట రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసే పోటీ చేయ‌నున్న‌ట్లు ప్రకటించడం గమనార్హం.

    కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోనున్నామని కుమార‌స్వామి గత వారం కిందటే చెప్పారు.

    ప్రస్తుతం కుమారస్వామి ప్రకటనకు విరుద్ధంగా దౌవ‌గౌడ హాట్ పొలిటికల్ కామెంట్స్ చేశారు.

    తాజాగా అసెంబ్లీలో ఐఏఎస్ బదిలీ అంశంపై బీజేపీ సభ్యుల నిరసనల నేపథ్యంలో 10 మంది ఆ పార్టీ సభ్యుల్ని స్పీకర్ స‌స్పెండ్ చేశారు. దీంతో సమావేశాల తీరును నిరసిస్తూ బీజేపీ సభ్యులు సభను బాయ్ కాట్ చేయగా జేడీఎస్‌ అనుసరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ప్రధాన మంత్రి
    జనతాదళ్ (యునైటెడ్)

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కర్ణాటక

    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? బీజేపీ
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కాంగ్రెస్

    ప్రధాన మంత్రి

    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్  దిల్లీ
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ
    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ

    జనతాదళ్ (యునైటెడ్)

    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం బిహార్
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025