NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ
    తదుపరి వార్తా కథనం
    Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ
    Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

    Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2024
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని అధికార బీజేడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరారు.

    తానూ మానసిక స్థైర్యాన్ని కోల్పోయానని, కాబట్టి క్రియాశీల రాజకీయాలలో కొనసాగలేనని సీఎం నవీన్ పట్నాయక్ కు పంపిన రాజీనామా లేఖలో మొహంతి పేర్కొన్నారు.

    రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సొంత నియోజవర్గం కేంద్రపారలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి తన సేవలు అందిస్తానని తెలిపారు.

    కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో మొహంతి కాషాయ కండువా కప్పుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీలో చేరుతున్న అనుభవ్ మొహంతి

    #WATCH | Delhi | Kendrapara Lok Sabha MP Anubhav Mohanty, who resigned from BJD recently, joins the BJP. pic.twitter.com/nVEY7j6A9F

    — ANI (@ANI) April 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు  బెంగళూరు
    Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం టెస్లా
    Elon Musk: సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌ ఎలాన్ మస్క్
    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం

    ఒడిశా

    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో రైలు ప్రమాదం
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా ప్రధాన మంత్రి
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025