NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
    తదుపరి వార్తా కథనం
    కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
    ఏపీ క్యాడర్‌కు రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లిన సోమేశ్‌కుమార్

    కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

    వ్రాసిన వారు Stalin
    Jan 12, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

    సోమేశ్‌కుమార్ తన వీఆర్‌ఎస్‌పై కూడా స్పందించారు. వీఆర్ఎస్‌పై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే.. ఏదైనా విషయం చెబుతానని వెల్లడించారు.

    సోమేశ్‌కుమార్

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ క్యాడర్‌కు వచ్చా: సోమేశ్‌కుమార్

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ కేడర్‌కు వచ్చినట్లు సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఒక అధికారిగా తాను డీఓపీటీ ఆదేశాలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తాను రిపోర్ట్ చేస్తానని చెప్పారు.

    తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపును ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌ కి వెళ్లాలని ఆదేశాలు‌ ఇచ్చింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన గురువారం ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లారు.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎస్‌గా 1989 కేడర్‌కు చెందిన శాంతికుమారిని సీఎం కేసీఆర్ నియమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025