NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు 
    తదుపరి వార్తా కథనం
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు 
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు

    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు.

    దేశ రైతాంగానికి మేలుచేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రూ. 13,966 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

    రైతుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి కేంద్రం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మిషన్‌కు రూ. 2,817 కోట్లు కేటాయించారు.

    భవిష్యత్తులో రైతులు బ్యాంకు లోన్‌లు కేవలం 20 నిమిషాల్లో పొందేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.

    Details

    కృషి విజ్ఞాన్ కేంద్రాల అభివృద్ధికి రూ. 1,202 కోట్లు

    ఆహార భద్రత, పోషకాహారం భద్రత కోసం ప్రభుత్వం రూ. 3,979 కోట్ల నిధులను కేటాయించింది.

    అలాగే, పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తుల అభివృద్ధికి రూ. 1,702 కోట్లు, హార్టికల్చర్ రంగం కోసం రూ. 860 కోట్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల అభివృద్ధికి రూ. 1,202 కోట్లు నిధులిస్తామని తెలిపారు.

    నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం రూ. 1,115 కోట్లు కేటాయించగా, 39 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ. 18,036 కోట్లు కేటాయించారు.

    అదేవిధంగా మన్మార్-ఇండోర్ రహదారి ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    నరేంద్ర మోదీ

    తాజా

    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  పండగ
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    Modiji not enemy: అనంత్-రాధిక పెళ్లిలో ప్రధానిని కలిసిన శంకరాచార్య భారతదేశం
    Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు.. ఎందుకంటే..? ఎలాన్ మస్క్
    Kargil Vijay Diwas: కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన భారతదేశం
    PM Modi: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025