NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!
    తదుపరి వార్తా కథనం
    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!
    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!

    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!

    వ్రాసిన వారు Stalin
    Mar 16, 2023
    06:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి అపహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించినట్లు తెలుస్తోంది.

    అయితే దీని మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో సిట్ బృందం భేటీ అయ్యింది. ప్రవీణ్‌కు కంప్యూటర్ పాస్ వర్డ్ ఎలా లభించింది? అతనికి ఇంకా ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీశారు.

    టీఎస్‌పీఎస్‌సీ

    పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌కు రాజశేఖర్‌ సాయం

    అయితే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌కు రాజశేఖర్‌ సాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

    ఈ క్రమంలో ప్రవీణ్ చోరీ చేసిన 5పేపర్లలో మార్చిన 5 జరిగే పరీక్షతో పాటు మరో నాలుగు పేపర్లు ఉన్నట్లు సిట్ అధికారులు కనుగొన్నారు.

    ప్రధానంగా టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్, బిల్డింగ్ ఓవర్సిస్ పేపర్, వెటర్నరీ పేపర్ లీకైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ కేఏ పాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025