కొండేటి చిట్టిబాబు: వార్తలు

గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స

ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు.