NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష
    తదుపరి వార్తా కథనం
    KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష
    KTR: లోక్‌సభ ఎన్నికలపై ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

    KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

    వ్రాసిన వారు Stalin
    Dec 25, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

    సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు.

    సోమవారం తెలంగాణ భవన్‌లో చేవెళ్ల నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు.

    సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, అందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయమని నిరాశపడకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలని పేర్కొన్నారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని కాపాడుకుంటూనే.. ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.

    కేటీఆర్

    క్షేత్రస్థాయిలో నాయకులను సిద్ధం చేయాలి: కేటీఆర్

    పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా మీటింగ్‌లను నిర్వహించుకొని.. క్షేత్రస్థాయిలో నాయకులను సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

    అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు.

    అసెంబ్లీ పోరులో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,09,000 మెజార్టీ బీఆర్ఎస్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు.

    పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మెజార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని దాదాపు ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

    రంజిత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తనను చేవెళ్ల ఎంపీగా చేయాలని కేటీఆర్ అడిగినట్లు రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ
    లోక్‌సభ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ తెలంగాణ
    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్  తన్నీరు హరీష్ రావు
    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  తెలంగాణ
    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ

    తెలంగాణ

    Anjani kumar: ఐపీఎస్‌ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేతేసిన ఈసీ  పోలీస్
    Raj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు'  టీఎస్పీఎస్సీ
    New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే? కాంగ్రెస్
    Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  ప్రభుత్వం

    లోక్‌సభ

    'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా? రాజ్యసభ
    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  జమిలి ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025