NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు 
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు 
    భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు

    Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

    స్టూడియో యాజమాన్యం నుండి వివరణ కోరుతూ ప్రభుత్వం రెండు వారాల గడువు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

    రామానాయుడు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. అయితే వాటిలో 15.17 ఎకరాలను హౌసింగ్ లేఅవుట్‌గా మార్చేందుకు స్టూడియో యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

    ఈ ప్రతిపాదన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ వివరించారు.

    Details

    నోటీసుల జారీకి చర్యలు

    ఇటీవల ఈ భూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    15.17 ఎకరాల భూమిని నివాస అవసరాల కోసం మార్చే ప్రణాళికను రద్దు చేయాలని నిర్ణయించింది.

    సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, కేటాయించిన భూమిని నిర్దేశించిన ప్రయోజనానికి విరుద్ధంగా వినియోగిస్తే రద్దు చేయవచ్చని పేర్కొనగా, దీనిని ఆధారంగా తీసుకుని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.

    ఆయా ఆదేశాల మేరకు జిల్లాకలెక్టర్ నోటీసులు జారీకి చర్యలు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఇండియా

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    విశాఖపట్టణం

    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం ఆంధ్రప్రదేశ్
    Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు  భారతదేశం
    Medtech: విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ కి శ్రీకారం భారతదేశం
    Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ బీజేపీ

    ఇండియా

    Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ ఆంధ్రప్రదేశ్
    Karnataka: ఉమెన్స్ డే రోజున కర్ణాటకలో దారుణ ఘటన.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్! కర్ణాటక
    PM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025