NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక
    తదుపరి వార్తా కథనం
    G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక
    నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

    G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 శిఖరాగ్ర సమావేశానికి వేళైంది. సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు, ఆహ్వాన దేశాల ప్రతినిధులు శుక్రవారం వరుసగా భారత్‌ చేరుకోనున్నారు.

    ఈ మేరకు ఉదయం 5 గంటల నుంచే జాతీయ రాజధానిలో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి.ఆదివారం రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆంక్షలు కట్టుదిట్టంగా కొనసాగనున్నాయి.

    అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కెనడా వంటి అగ్ర దేశాధినేతలు సహా ఇతర ప్రముఖులు భారత ఆతిథ్యం అందుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    జీ-20 కూటమిలోని 20 సభ్యదేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

    ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో 5 వేల సీసీ కెమెరాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

    DETAILS

    మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీలో దిగనున్న రిషి సునాక్

    ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పాఠశాలలకు, బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గతంలోనే సెలవులు ప్రకటించారు.

    అంబులెన్స్‌లు, మందులు, ఇతర అత్యవసర సర్వీస్ వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

    నివాస ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ కోసం ఇండియా గేట్, కర్తవ్యపాత్‌ సందర్శనకు అనుమతి లేదు.పొరుగు రాష్ట్రాల సరిహద్దులు సైతం నిలిపేశారు.లక్షకుపైగా పోలీసులు, భద్రతా సిబ్బంది దిల్లీ వీధుల్లో గస్తీ చేయనున్నారు.

    ఫైటర్ జెట్‌లు, అధునాతన AI-ఆధారిత కెమెరాలు, జామింగ్ పరికరాలు, స్నిఫర్ డాగ్‌లను విస్తృతంగా ఉపయోగించనున్నారు.

    శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో భారత మూలాలున్న యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్‌ దిగనున్నారు.ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    జీ20 సమావేశం

    తాజా

    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య

    భారతదేశం

    యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక  భారతదేశం
    'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం' ఆసియా కప్
    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు  సినిమా

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యటక శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025