NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం
    తదుపరి వార్తా కథనం
     G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం
    కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

     G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 07, 2023
    07:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు.

    ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరైన మోదీ, ఇండోనేషియా నుంచి ఇప్పటికే బయల్దేరారు.

    దిల్లీ చేరిన వెంటనే ఈ మేరకు ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నాక, సుష్మా స్వరాజ్ భవన్‌లో క్యాబినెట్ మంత్రులతో సమావేశమవుతారు.

    ఈక్రమంలోనే G-20 సదస్సుకు సంబంధించిన సన్నాహాలను వివరించనున్నారు.

    సెప్టెంబర్ 9,10లో జరగనున్న సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఇతర నేతలు ఈనెల 8 నుంచి వరుసగా దిల్లీ చేరుకోనున్నారు.

    G-20 ముగింపులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మోదీతో ద్వైపాక్షిక భేటీ కానున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భోజన విరామంలో భాగంగా ఫ్రాన్స్-భారత్ ద్వైపాక్షిక భేటీ

    French President Emmanuel Macron to have a bilateral meeting with PM Narendra Modi, likely in the form of a lunch on the 10th of September at the end of the G20 Summit. pic.twitter.com/poOFYtD8hX

    — ANI (@ANI) September 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    భారతదేశం

    B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం నిర్మలా సీతారామన్
    భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు  నరేంద్ర మోదీ
    యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక  భారతదేశం

    ప్రధాన మంత్రి

    నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్ నరేంద్ర మోదీ
    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని ఇటలీ

    నరేంద్ర మోదీ

    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా  స్వాతంత్య్ర దినోత్సవం
    PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం
    ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం స్వాతంత్య్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025