NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
    శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు

    మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    06:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసింది. శిశువుకు పాల కోసం వెళ్లిన తల్లిని కొందరు యువకులు ఈడ్చికొట్టారు.

    ఆగస్ట్‌ 13న తెల్లవారుజామున సాగర్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఫుట్‌పాత్‌ వద్ద ఓ తల్లి తన బిడ్డకు గుక్కెడు పాల కోసం హోటల్ కు వెళ్లింది.

    అక్కడ పాలు కొన్న తర్వాత సదరు మహిళ డబ్బులివ్వడం మర్చిపోయింది.దీంతో ముగ్గురు వ్యక్తులు బాధిత తల్లిని పక్కకు ఈడ్చుకొచ్చి కాళ్లతో తంతూ కర్రతో బాదారు.

    ఈ క్రమంలో జనం గుమిగూడారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శిశువును కొందరు వ్యక్తులు గమనించారు.అనంతరం అంబులెన్స్‌ను రప్పించి తల్లిబిడ్డలను ఆస్పత్రికి తరలించారు.

    నిందితులు ప్రవీణ్ రైక్వార్,విక్కీ యాదవ్, రాకేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోపాల్‌గంజ్ పోలీసులు వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం

    ⚠️Trigger warning: disturbing visuals

    A woman was brutally beaten up by a hotel staff for asking for some milk for her 4-month-old hungry child in Sagar, MP.

    She was pleading for mercy by saying 'Bhaiya-Bhaiya' but they didn't show any mercy. This is a frightening incident! pic.twitter.com/t3CWYgb9HU

    — Suraj Kumar Bauddh (@SurajKrBauddh) August 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే

    మధ్యప్రదేశ్

    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం నమీబియా
    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్ రైలు ప్రమాదం
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  భోపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025