NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 
    తదుపరి వార్తా కథనం
    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 
    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాకటలో ప్రకంపనలు

    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 

    వ్రాసిన వారు Stalin
    Nov 20, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.

    అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు.

    భూకంపం ఉదయం 5.09 గంటలకు సంభవించిందని, భూకంప కేంద్రం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

    మహారాష్ట్రలో వచ్చిన భూకంపం కారణంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రావడం గమనార్హం.

    భూకంపానికి కేంద్ర బిందువైన హింగోలి జిల్లా తూర్పు మహారాష్ట్రలో ఉంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్ల దూరంలో, నాగ్‌పూర్‌కు 265 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదు

    An earthquake of Magnitude 3.5 on the Richter scale hit Hingoli, Maharashtra at 5:09 am today: National Centre for Seismology pic.twitter.com/OPsceoqIJw

    — ANI (@ANI) November 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    మహారాష్ట్ర
    తెలంగాణ
    కర్ణాటక

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    భూకంపం

    ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం ప్రపంచం
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్తాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు ఆఫ్ఘనిస్తాన్

    మహారాష్ట్ర

    మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి ముంబై
    Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్  తాజా వార్తలు
    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ పుణే
    ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక ముంబై

    తెలంగాణ

    Telangana Bjp : బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. DETAILS బీజేపీ
    Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్  బీఆర్ఎస్
    Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట  ఎన్నికల సంఘం
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట కేంద్ర ప్రభుత్వం

    కర్ణాటక

    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు  రోడ్డు ప్రమాదం
    కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్ తాజా వార్తలు
    కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు  గోవా
    సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025