మేనకా గాంధీ: వార్తలు
29 Sep 2023
ఇస్కాన్మేనకా గాంధీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్
మతపరమైన సంస్థ ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) రూ.100 కోట్ల పరువునష్టం నోటీసును పంపింది.