NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!
    తదుపరి వార్తా కథనం
    AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!
    వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!

    AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 03, 2025
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

    మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 40° సెంటీగ్రేడ్ లోపే ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

    కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

    ఈ మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    Details

    జిల్లాల వారీగా వర్ష సూచన

    గురువారం: అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

    శుక్రవారం : రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు.

    పిడుగుల ముప్పు ఉన్న ప్రాంతాలు

    శ్రీకాకుళం జిల్లా - 6 మండలాలు

    విజయనగరం జిల్లా - 5 మండలాలు

    పార్వతీపురం మన్యం జిల్లా - 7 మండలాలు

    అల్లూరి సీతారామరాజు జిల్లా-3 మండలాలు

    తూర్పుగోదావరి జిల్లా - 2 మండలాలు

    మొత్తంగా 23 మండలాల్లో పిడుగుల ముప్పు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన బెంజమిన్ నెతన్యాహు
    Kishtwar Terrorist Encounter: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జమ్ముకశ్మీర్
    Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు జ్యోతి మల్హోత్రా
    Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు  ఆపరేషన్‌ సిందూర్‌

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం.. 13 సంస్థలకు కేబినెట్ సబ్ కమిటీ ఊహించని షాక్! అమరావతి
    Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన భారతదేశం
    AP High court: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు  భారతదేశం
    AP News: ముంబయి నటి వేధింపుల కేసు.. ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌ భారతదేశం

    ఇండియా

    Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం తెలంగాణ
    LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం! తెలంగాణ
    Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ.. భూసేకరణపై రైతులు ఆందోళన తెలంగాణ
    AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025