NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం 
    తదుపరి వార్తా కథనం
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం 
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం 

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూడాన్‌లో సాయుధ పోరాటం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా రాయబారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

    కొన్ని రోజులుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంతో సూడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సూడాన్‌లో గత ఏడు రోజులుగా దేశ సైన్యం, పారామిలటరీ గ్రూపు మధ్య జరిగిన ఘోరమైన పోరులో జరుగుతోంది.

    ఈ పోరాటంలో 200మందికి పైగా మరణించినట్లు సమాచారం.

    సూడాన్‌లో జరుగుతున్న సాయుధ పోరాటంలో దాదాపు 4,000మంది చిక్కుకున్నారు.

    విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల కారణంగా భారతీయులు ఆహారం, నీరు, మందులు, విద్యుత్ కొరతను కూడా ఎదుర్కొంటున్నారు.

    దాదాపు ఐదు మిలియన్ల మంది ప్రజలు విద్యుత్, ఆహారం లేదా నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. కమ్యూనికేషన్‌ వ్వవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    సూడాన్

    ఆపన్న హస్తం కోసం ఎదురు భారతీయల ఎదురుచూపు

    సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్‌లో వేలాది మంది భారతీయుల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సూడాన్‌‌లో చిక్కుకున్న భారతీయులను భారతీయులను ఆదుకునేందుకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్, సెక్రటరీ సీపీవీ ఔసఫ్ సయీద్, భారతీయులను తరలించడంలో ముఖ్యమైన పాత్ర పోషించగల ప్రాంతం గల్ఫ్ దేశాలు రాయబారులు హాజరయ్యారు.

    రంజాన్ వేడుకల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 72 గంటల పాటు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కాల్పుల విరమణ ప్రకటించింది.

    ఈ క్రమంలో భారతీయులను దేశానికి రప్పించేందుకు ఈ సమయాన్ని అధికారులు ఉపయోగించుకునే అవకాశం ఉందని సమాచారం

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక నరేంద్ర మోదీ
    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ జీ20 సమావేశం

    నరేంద్ర మోదీ

    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు ప్రధాన మంత్రి
    Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే భారతదేశం

    తాజా వార్తలు

    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్
    మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్  ఎయిర్ ఇండియా
    దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి వేసవి కాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025