NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి 
    తదుపరి వార్తా కథనం
    TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి 
    Mobile Blast : వేర్వేరు రాష్ట్రాల్లో పేలిన సెల్ ఫోన్లు..అక్కడికక్కడే మహిళా మృతి

    TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 28, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు పేలి ప్రకంపణలు సృష్టించాయి. ఈ మేరకు ప్రాణ నష్టం సైతం సంభవించింది.

    ఈ క్రమంలోనే వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన ఫోన్లు పేలుడు తీవ్ర విషాదాలు నింపాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఓ షాపులో చార్జింగ్‌ పెట్టిన ఫోన్ పేలి ఓ మహిళ ఘటనా స్థలంలోనే మరణించింది.

    రాజపురం గ్రామానికి చెందిన గోలిక, మొబైల్ ఫోన్ల దుకాణం నిర్వహిస్తోంది. బుధవారం ఎప్పటిలాగే ఫోన్ చార్జింగ్ పెట్టి, అదే ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఫోన్ పేలింది.

    దీంతో షాపును మంటలు చుట్టుముట్టాయి. తీవ్ర గాయాలపాలైన గోలికను స్థానికులు రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే బాధితురాలు తీవ్ర గాయాలతో ప్రాణం విడవడం రాష్ట్రంలోనే కలకలం రేపింది.

    details

    మహారాష్ట్రలోనూ ఫోన్ పేలుడు, ముగ్గురికి గాయాలు, ఒకరి విషమం

    మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోనూ ఫోన్ పేలింది. ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ ఢామ్మని పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

    పేలుడు థాటికి ఇంటి తలుపులు, కిటికీలతో పాటు బయట పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.

    ఘటనతో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తలు తీవ్ర గాయాల బారిన పడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    అయితే మొబైల్ పక్కనే ఓ సెంటు బాటిల్‌ ఉందని, అది కిందపడటం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

    ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత కారణంగా బ్యాటరీ వేడెక్కుతుంటాయి.

    అందువల్ల చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడకపోవడం శ్రేయస్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    మహిళ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తమిళనాడు

    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత  తాజా వార్తలు
    తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు  భారతదేశం
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి ఇండోనేషియా

    మహిళ

    హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే హోలీ
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే మహిళా దినోత్సవం
    మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్ అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025